తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh srisailam October 24, 2025

మార్కాపురంలోకి శ్రీశైలం..?

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం...!!