కేవలం వంద రూపాయలతో 5లక్షల బీమా కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ

Malapati
0

 *కార్యకర్త కుటుంబానికి కష్టం వస్తే.. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది*





*ప్రమాద బీమా పత్రం అందించిన సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి*


*ఇటీవల రోడ్డు ప్రమాదంలో నగరంలోని 12వ డివిజన్ కు చెందిన టీడీపీ కార్యకర్త మదన్ మోహన్ ఆచారి మృతి*


*టీడీపీ సభ్యత్వం ఉండటంతో 5లక్షల బీమా మంజూరు*


*మదన్ మోహన్ కుటుంబ సభ్యులకు బీమా పత్రం అందజేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి*


*ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, సీఎం చంద్రబాబు కి, మంత్రి లోకేష్ కి కు కృతజ్ఞతలు

*మా కుటుంబం కష్టంలో ఉన్న సమయంలో ఆదుకున్నారన్న మదన్ కుటుంబ సభ్యులు*

*దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా నారా లోకేష్ గారు ఆలోచించారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి*

*రూ.200 చెల్లిస్తే.. 5లక్షల బీమా వచ్చేలా చేశారు*

*ఇది కార్యకర్తల మీద నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమకు నిదర్శనం*

*ఇలాంటి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!