Skip to main content

Posts

Showing posts with the label Pennahobilum. Andhra Pradesh

వీర లక్ష్మీగా ఉద్భవ లక్ష్మీ

ఉరవకొండ :అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారు ప్రతిరోజు ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, మహాలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.                                                               బుధవారం వీరలక్ష్మి అలంకారంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ముత్తైదువులు పట్టు వస్త్రాలు సమర్పించి తమ కోర్కెలు నివేదించారు.                                       ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాతాచార్యులు, ఈవో తిరుమలరెడ్డి, మయూరం బాలాజీ, గుండురావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణల...

ఒకే ఒక్కడు.తలనీలాల వేలం పాటదారుడు

  -మిగతా ఏడుగురు ఎక్కడ? - తలనీలాలు, పాత్ర సామానుల వేలాలు తూచ్.. - కౌలు భూముల వేలాలు లేవోచ్.  పలు వేలం పాటలు వాయిదా వేశారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రానందుకు అధికారులు వాయిదా వేశారు. తలనీలాల వేలం పాటకు 8 మంది డిపాజిట్ చెల్లించగా కేవలం ఒకే ఒక్క పాటదారు హాజరు అయ్యారు. మిగతా ఏడుగురు గైర్ హాజరైయ్యారు దేవస్థాన భూములు కౌలు వేలం పాటలు సైతం వాయిదా వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.ఉరవకొండ మండలంపెన్నహోబిలం .  దేవస్థానము లో తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు కోసం 08 మంది డిపాజిట్ జమ చేయగా ఒక్క పాటదారుడే మాత్రమే పాట పాడినారు, రూ.21,00,000/- దగ్గర పాట ఆగినది, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కు పాట పాడుకొనుటకు ఎవ్వరు ముందుకు రాలేదు కలగలపు బియ్యము బేడలు అమ్ముకొను హక్కుకు 04 మంది డిపాజిట్టు కట్టగ 1కేజి కి రూ.20/- ప్రకారం సి.రాము, కోనాపురము అను వారు పాట దక్కించుకున్నారు. గతములో కంటే ఈ సంవత్సరము తలనీలాలు ప్రోగు చేసుకోను హక్కు, పాత్ర సామానులు బాడుగకు ఇచ్చుకొను హక్కు సరైన పాటరానందున వేలము పాట నిలుపుదల చేసి వాయిదా వేయడం జరిగినది. మరియు మధ్యాహ్నం 01:00 గంటలకు దేవస్థానం సంబంధించిన భూములు కౌలుకు ఇచ్చు...