అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలో ని చాబాల గ్రామంలో శనివారం రోజు రాత్రి 7.గంటల సమయంలో గ్రామం లోని శివాలయం లో పూజలు నిర్వాహించి అనంతరం భక్త కనకదాసు విగ్రహాన్ని గ్రామం లోని పురావీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో కురుబ నాయకులు LIC పుల్లయ్య, ఘానాచారి గోపాల్, ఆటో ఉమాపతి,చక్రి స్వామి, కామాటం భీలింగ, ఈశ్వరయ్య,గోవర్ధన్, నాగరడోన్ గొపాల్,లింగరాజు, ఎర్ర నాగరాజు,చంద్రమౌళి, వైస్సార్ సీపీ ఉపసర్పంచ్ కుల్ల యిస్వామి, గురుమూర్తి, కురుభ సోదరులు గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు
Local to international