Skip to main content

Posts

Showing posts with the label Vajrakarur mandal

చాబాల ఘనంగా కనకదాసు 538 వ జయంతి వేడుకలు

  అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలో ని చాబాల గ్రామంలో శనివారం రోజు రాత్రి 7.గంటల సమయంలో గ్రామం లోని శివాలయం లో పూజలు నిర్వాహించి అనంతరం భక్త కనకదాసు విగ్రహాన్ని గ్రామం లోని పురావీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో కురుబ నాయకులు LIC పుల్లయ్య, ఘానాచారి గోపాల్, ఆటో ఉమాపతి,చక్రి స్వామి, కామాటం భీలింగ, ఈశ్వరయ్య,గోవర్ధన్, నాగరడోన్ గొపాల్,లింగరాజు, ఎర్ర నాగరాజు,చంద్రమౌళి, వైస్సార్ సీపీ ఉపసర్పంచ్ కుల్ల యిస్వామి, గురుమూర్తి, కురుభ సోదరులు గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు

విద్యార్థినులతో వికృత చేష్టలు చేసిన ఎన్ ఎస్ టీచర్‌ను తొలగించాలని డిమాండ్

వెంకటాంపల్లి జడ్పీ హైస్కూల్‌లో కలకలం ఉరవకొండ,  (నవంబర్ 4): వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన (వికృత చేష్టలు) ఎన్ఎస్ (NS) సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు మంగళవారం ఇన్‌ఛార్జి హెడ్‌మాస్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.   తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆగ్రహం ఎన్ఎస్ ఉపాధ్యాయుడు బాలికల పట్ల వికృత చేష్టలకు పాల్పడటం, వారిని ఇబ్బందులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.   విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఈ సంఘటనను పాఠశాల హెడ్‌మాస్టర్, ఎన్ఎస్ టీచర్‌తో కలిసి తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని, తమను మన్నించాల్సిందిగా తల్లిదండ్రులను వేడుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ టీచర్ గతంలో కూడా ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాడని, ఆ చేదు జ్ఞాపకాలు మరువకముందే మళ్లీ పునరావృతం అయ్యాయని వారు తెలిపారు. సెలవు తర్వాత విధుల్లోకి సదరు ఉపాధ్యా...

98 ఎకరాల్లో13500 మొక్కలు నాటిన రైతులు

  భారీగా మొక్కలు పంపిణీ, ఉ రవకొండ అక్టోబర్ 24:  ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోనివజ్ర కరూర్ మండలం జే. రామ పురం లో రైతులకు 98 ఎకరాల్లో 13,500 మొక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణ భాధ్య తలు అప్పగించారు. ఈ ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే సందర్భంగా బృహత్ కార్యక్రమం చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, జె. రామాపురం గ్రామంలో 35మంది రైతులకు సుమారు 98ఎకరాల విస్తీర్ణంలో 13500 మొక్కల పంపిణీ మరియు నాటకం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ సతీష్ కుమార్ ,సే ట్రీస్ ప్రోగ్రాం మేనేజర్ డి. పీరవళి సే ట్రీస్ ఫీల్డ్ టీమ్ బాబు నాయక్,N. సుమంత్ మరియు బి. గురుప్రసాద్ మరియు గ్రామ కమిటీ మరియు రైతులు హాజరూ కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాగని, రెడ్ సాండల్‌వుడ్ మరియు టెంకాయ మరియు చినీ మొక్కలు నాటడం జరిగింది. ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ రైతులకు ఆర్థికంగా నిలకడైన ఆదాయం అందించడం లక్ష్యంగా ఉంది. సే ట్రీస్ మరియు హ్యాండ్స్ సంస్థలు కలిసి రైతులకు నీటి నిర్వహణ, మొక్కల సంరక్షణ, మరియు కార్బన్ ప్రాజెక్ట్ ప్రయ...