Skip to main content

Posts

Showing posts with the label Kerala

శబరిమల మండల కాల మహోత్సవం

  కేరళ నవంబర్ 16: శబరిమల ఆలయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) పర్యవేక్షిస్తుంది. మండలకాలం, మకరవిళక్కుతో కలిపి దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ ప్రధాన యాత్రా సీజన్లో దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తారు. 1. మండలకాలం ప్రారంభం & ముగింపు | వివరాలు | తేదీ | |---|---| | ఆలయం తెరిచే తేదీ | నవంబర్ 16, 2025 (సాయంత్రం 5:00 గంటలకు) | | మండల పూజ ముగింపు | డిసెంబర్ 27, 2025 | | మహోత్సవం కాలం | 41 రోజులు (మండల వ్రతం) | ఆలయం డిసెంబర్ 27న మండల పూజ ముగిసిన తర్వాత మూసివేయబడుతుంది. తిరిగి మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30న తెరుచుకుంటుంది. 2. సన్నిధానంలో ప్రధాన ఘట్టాలు సన్నిధానం తెరిచిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి (మేల్శాంతి) సన్నిధానం తలుపులు తెరిచి, దీపారాధన నిర్వహించారు. ఈ 41 రోజుల మండలకాలంలో ప్రధానంగా నిర్వహించబడే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు:   నిర్మల్యం: ప్రతి రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు ఆలయం తెరవబడుతుంది. స్వామిని దర్శించుకునే మొదటి ఘట్టం.  నైవేద్యం & దీపారాధన: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పణ జరుగుతాయి...

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు

  కేరళనవంబర్ 16: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్( *అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్* ) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీoతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ *04735203232* ను సంప్రదించమంది.
  తిరువనంతపురం(కేరళ): వ్యవసాయ రంగాన్ని కేవలం వ్యాపారం, లాభాల దృక్పథంతో కాకుండా, ప్రజలందరికీ ఆహార ఉత్పత్తి మరియు ఆహార భద్రత కల్పించే ప్రాథమిక అంశంగా చూడాలని వ్యవసాయరంగ నిపుణులు తిరువనంతపురంలో జరిగిన నాలుగు రోజుల అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ముగింపు సభలో ఏకగ్రీవంగా పేర్కొన్నారు. కీలకమైన అంశాలు ప్లీనరీ సభలో ప్రముఖుల అభిప్రాయాలు : అధ్యక్షత: చివరి ప్లీనరీ సభకు ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ (ఫాస్) కన్వీనర్, కేరళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రొ. వి.కె. రామచంద్రన్ అధ్యక్షత వహించారు.   మానవ మనుగడకు ప్రాతిపదికలు: మానవ మనుగడకు, అభివృద్ధికి ఆహారం, వ్యవసాయ రంగం పరిస్థితితో పాటు విద్య, వైద్యం, సగటు జీవన ప్రమాణాలు ప్రాతిపదికలుగా ఉంటాయని నిపుణులు సమీక్షించారు.   సంస్కరణలపై ఆందోళన: ప్రభుత్వ సంస్కరణలు ఈ ప్రాథమిక అంశాలను ధ్వంసం చేశాయని, సగటు జీవన ప్రమాణాలను, గ్రామీణ జీవన విధానాన్ని దిగజార్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.   ప్రభుత్వ వ్యయంపై అభ్యంతరం: ప్రభుత్వ వ్యయం, సహకారం రైతుకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు చేరడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.  విదేశీ ఆదర్శాలు: చైనా, వియత్నాం లాంటి ...

శబరిమల యాత్ర:90బస్సులు అందుబాటు

   కొట్టాయం డిపో నుండి అయ్యప్ప భక్తుల కోసం 90 బస్సులు అందుబాటులో ఉన్నాయి. శబరిమల యాత్ర సమయంలో పంబా సర్వీసు కోసం కొట్టాయం డిపో 90 బస్సులను కే ఎస్ ఆర్ టీ సీ సిద్ధం చేసింది. అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలను కే యస్ ఆర్ టీ సీ ప్లాన్ చేసింది మరియు శబరిమల యాత్ర సమయంలో బస్సు బ్రేక్‌డౌన్‌లను తగ్గించడానికి త్వరిత మరమ్మతు బృందాన్ని కోరి మంచి అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తూ తగిన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కే ఎస్ ఆర్ టీ సీ.

శబరిమల గోల్డ్ స్కామ్లో కీలక ట్విస్టు

  దేశవ్యాప్తంగా పెను సంచలనం  శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారి విక్రయించినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఉన్నికృష్ణన్ అంగీకారించాడు. విచారణలో నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారలు తెలిపారు. బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. తరువాత చోరీకి గురయ్యాయి.