Skip to main content

Posts

Showing posts with the label Thavanam Palli

12oవ మహాభారత యజ్ఞ మహోత్సవం ధ్వజారోహణ

తవణంపల్లి:- తవణంపల్లి మండల కేంద్రంలో ద్రౌపతి ధర్మరాజుల ఆలయంలో 120వ మహాభారత మహోత్సవ ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి శెట్టి మాట్లాడుతూ 21 ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ నక్షత్రం యోగంతో కూడిన శుభ వృశ్చిక లగ్నమందు తవణంపల్లి కేంద్రంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞం ధ్వజారోహణ జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి మాట్లాడుతూ 21వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మహాభారత హరికథ గాన కోకిల నాట్య మయూరి టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ హరికథ కాలక్షేపం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ సందర్భంగా ప్రతిరోజు 2 గంటల నుండి6 గంటల వరకు ఏ. శారద భాగవతలని గారిచే హరికథ కాలక్షేపం29 వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5. 30 గంటల వరకు మహాభారత హరికథ కాలక్షేపం జరుగుతుందని 29 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కసుర బలి బండి అదే రోజు నుండి 12. 10. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు ప్రతిరోజు రాత్రి వీధి నాటకంలో తమిళంలో అతి వైభవంగా జరుగును న...