ఇండియా అక్టోబర్ 27: ఐదేళ్ల తర్వాత భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ విమానం 176 మంది ప్రయాణికులతో ఆదివారం కోల్కతా నుంచి చైనాలోని గ్వాంగ్జెకు బయల్దేరింది. ఇక 2020 మార్చి వరకు రెండు దేశాల మధ్య విమానాలు నడిచాయి. కొవిడ్ పరిస్థితులు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో నిలిచిపోయాయి.
Local to international