ధర్మవరం:ట్రూ టైమ్స్ ఇండియా
ధర్మవరంలో మధ్యాహ్నం1.20 బయలుదేరి ములకలచెరువు2.50 నిమిషములకు చేరుకొని వయా తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, వినుకొండ మీదుగా ఉదయం 7.20 గుంటూరుకు చేరుకుంటుంది. ఇదివరకు ఈ రైలు గుంటూరు నుండి మదనపల్లి రోడ్డు వరకు కొనసాగేది. నేటి నుండి ధర్మవరం వరకు అధికారులు సర్వీసును పొడిగించారు.*సర్వీస్ నెంబరు17261,17262*

Comments
Post a Comment