జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు:ట్రూ టైమ్స్ ఇండియా

Malapati
0

అనంతపురం

అనంతపురం: జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా ట్రూ టైమ్స్ ఇండియా బృందం శుభాకాంక్షలు తెలుపుతోంది. 

పాఠకులు,

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని ట్రూ టైమ్స్ ఇండియా కోరుకుంటోంది. . 


చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొంది.

ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందాలు వెల్లివిరియాలి.

  జిల్లా ప్రజలందరూ విజయం వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా ట్రూ టైమ్స్ ఇండియా


కోరుకొంటోంది 

 ఈ పర్వదినం జిల్లా ప్రజలందరికీ సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సిరిసంపదలు తీసుకురావాలని ఆశిస్తోంది 

అలాగే, పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రూ టైమ్స్ ఇండియా బృందం సూచిస్తోంది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!