ప్రభుత్వ జూనియర్ కళాశాల ను పాత సమయ పద్ధతిలోనే నిర్వహించాలి ఎందుకనగా చాలామంది విద్యార్థులు బస్సుకు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు ఇందులో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు వారికి సరైన బస్సు సౌకర్యం లేక సతమతమవుతున్నారు కావున జూనియర్ కళాశాల సమయం ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు నిర్వహించాలి అలాగే ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో పి డి లేదా పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలి జూనియర్ కళాశాల విద్యార్థులకు పిఈటిలు లేక వారికి ఆసక్తికరమైనటువంటి క్రీడలలో వెనుకబడే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రతి ఒక్క విద్యార్థిలో ఉండే కళను బయటకు తీసుకువచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కావున తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M. హరూన్ రషీద్ కోరారు.

Comments
Post a Comment