కేరళనవంబర్ 16:
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్( *అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్* ) కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీoతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది.
అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ *04735203232* ను సంప్రదించమంది.

Comments
Post a Comment