ఉరవకొండ:ట్రూ టైమ్స్ ఇండియా
జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడమైనది అదే విధముగా ఘన నివాళులర్పించడం జరిగినది
ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు
లేపాక్షి
గౌరవ అధ్యక్షులు తమన్నా
సెక్రెటరీ రాజేష్
ఉపాధ్యక్షులు సోమశేఖర్
ఈసీ మెంబర్స్ మోహన్
విజయ్ ( గంగోల రాజు )
అజిత్ సురేష్ నల్లారెడ్డిబీరువాలు రాము శివహనుమేష్ సాయిగిరి మనీమల్లికార్జున బాలాజీగోవింద్లక్ష్మీనారాయనడిసిసి జనరల్ సెక్రెటరీసోనియా సీన.
ఈ కార్యక్రమంలో మరికొందరు పాల్గొనడం జరిగింది

Comments
Post a Comment