అమరావతి:ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినులు, యువతులు మరియు మహిళలు చదువులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఉన్న ఊరుకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కొందరు దుర్వినియోగం చేసుకొని ఆకతాయిల వేధింపులకు గురి చేయడం వాస్తవం. ఈ పరిస్థితి భద్రతపరమైన ఒక పెద్ద సమస్యగా మారింది.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులు తక్షణమే ఫిర్యాదు చేయడం అత్యవసరం. గృహహింస, వరకట్నం బాధితులు 181, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులు 1089 నంబర్లను సంప్రదించాలి. ఈ ఫిర్యాదులు అధికారిక యంత్రాంగం ద్వారా వెంటనే చర్యలకు కారణమవుతాయి.
భద్రతపరంగా జాగ్రత్తలు పాటించడం అత్యంత ముఖ్యమే. సొంత భద్రత కోసం ఆన్లైన్, ఫోన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ ద్వారా ఫిర్యాదు చేయడం మానవ హక్కుల రక్షణకు కీలకం. ప్రతి బాధితుడు లేదా సాక్షి తన ఫిర్యాదు ద్వారా ఇతరులను కూడా రక్షించడంలో సహకరిస్తాడు.
అందుకే, యువత, విద్యార్థినులు, మహిళలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద పరిస్థితులను నివారించాలి. పై నంబర్లను తెలుసుకొని అత్యవసర సందర్భంలో వెంటనే ఫోన్ చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment