శ్రీశైలం 4వ యూనిట్కు మళ్లీ అంతరాయం

Malapati
0

 శ్రీ శైలంఅక్టోబర్ 27:


శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలోని 150 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగో యూనిట్ మళ్లీ పాడైంది. 2020లో అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఈ యూనిట్, 2023 ఆగస్టు 15న తిరిగి ప్రారంభించిన 10 గంటల్లోనే ట్రిప్ అయింది. 2022లో మరమ్మతులు పూర్తయినా, 80 గంటల తర్వాత మళ్లీ పాడవడంతో మరమ్మతులలో నిర్లక్ష్యంపై జెన్కో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీని కారణంగా రోజుకు రూ.60 లక్షల నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!