అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
ఇప్పటికి 25 సార్లు మాల ధారణ
హైదరాబాద్ నుంచి శబరిమలకు పాదయాత్ర చేపట్టిన 156మంది అయ్యప్ప భక్తులు
అయ్యప్ప భక్తులకు పాతూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో అన్నదానం ఏర్పాటు*
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి ఆధ్వర్యంలో అన్నదానం
ప్రతి ఏటా పాదయాత్ర చేసే భక్తులకు అన్నదానం చేస్తున్న రంగాచారి*
ఇవాళ ఆలయంలో పడిపూజ ఏర్పాటు
*పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి*
1300కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదు*
అది ఆ అయ్యప్ప కృప వలనే సాధ్యమవుతోంది*
1999 నుంచి అయ్యప్ప మాల వేస్తున్నారు.. ఇప్పుడు 25వ సారి మాల వేశాను
అయ్యప్ప కృపాకటాక్షల వలనే ఎమ్మెల్యే అయ్యాను*
మనసులో ఏ కోరిక అనుకున్నా నెరవేర్చే దైవం అయ్యప్పస్వామి
*అయ్యప్ప భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారిని అభినందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*



Comments
Post a Comment