ఉరవకొండ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడుగా జమీల్ బాషా, ప్రధాన కార్యదర్శిగా ఎర్రిస్వామి

Malapati
0


 

ఉరవకొండ:

ఉరవకొండ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక లయన్స్ క్లబ్ వేదికగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:

  గౌరవ సలహాదారుడు: తలారి శేఖర్

  అధ్యక్షుడు: బళ్లారి జమీల్ బాషా

 ప్రధాన కార్యదర్శి: బోయ ఎర్రిస్వామి

  ఉపాధ్యక్షులు: నరసింహులు నాయక్, సాల్మన్ రాజు

  సహాయ కార్యదర్శులు: రేగాటి భీమప్ప, మీనుగ కార్తిక్

  కోశాధికారి: భోగాల సుధాకర్

జర్నలిస్టుల సంక్షేమం కోసం, వృత్తి విలువలను కాపాడడం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. కొత్త కార్యవర్గానికి యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.


Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!