గుత్తి నేమతాబాద్‌లో మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవం

0
నూతన ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
బుధవారం గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం, పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటశివుడు యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్ గుత్తి సమీపంలోని నేమతాబాద్ గ్రామంలో నూతన మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, “2014–2019 మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం ఎన్టీఆర్ గృహాలను నిర్మించారని” తెలిపారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!