ఇద్దరు విశాలాంధ్ర పత్రికా విలేకరులకు అక్రిడియేషన్ రద్దు

Malapati
0

 .

 

చిత్తూరు జిల్లా


నవంబర్ 6:

 చిత్తూరు జిల్లా,వెదురుకుప్పo మండలం విశాలాంధ్ర రిపోర్టర్ *గోవిందు* , శ్రీరంగరాజపురం మండలం విశాలాంధ్ర రిపోర్టర్ *సురేష్* *రెడ్డి* ల పత్రికా అక్రిడియేషన్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు మండలంలో అధికారులను బెదిరించడం,మామూలు వసూలు చేయడం, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం,ప్రభుత్వం సబ్సిడీకి ఇచ్చిన యూరియా బస్తాలను అధికారులను బెదిరించి అమ్ముకోవడం, అధికారులను బెదిరిస్తూ R T I చట్టాలు కడతామని బెదిరించడం, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నందున వీరి అక్రిడియేషన్ రద్దు చేస్తున్నట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో వీరిని అధికారులు ప్రోత్సహించకూడదని ఓ ప్రకటనలో తెలియచేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!