సుండుపల్లె తహసిల్దార్ కార్యాలయ టైపిస్టు ప్రశాంత్ నాయక్ పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు SI శ్రీనివాసలు తెలిపారు.తహసిల్దార్ మహబూబ్ చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటీవల తమ దృష్టికి తేకుండా టైపిస్టు ప్రశాంత్ నాయక్ ఇంటి నివేశ అనుబంధ పత్రాలు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 27 మందికి నకిలీ ఇంటి నీవేశ అనుభవ పత్రాలు జారీ చేశారని చెప్పారు.
నకిలీ పత్రాల జారీపై కేసు నమోదు
November 02, 2025
0
