సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్

0
న్యూఢిల్లీ:ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!