ధనలక్ష్మీగాఅవతరించిన ఉద్భవ లక్ష్మీ

Malapati
0


 పెన్నహోబిలం:

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,శుక్రవారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు ధన లక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు. 

ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.

 ఉద్భవ లక్ష్మీ, ధన లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవల తో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!