Skip to main content

ఆదారాలతో సహా మెము విద్యుత్ అవినీతిపై చూపించాము..

 తిరుపతి..

 ఎబి వెంకటేశ్వర రావు,,మాజీ డిజి..


ఇది ట్రయిలర్ మాత్రమే..

పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు...

రెండు ప్రభుత్వాల ప్రేమకథ.

ఇందులో హీరోయిన్ ఒకరే..హీరోలు మాత్రము ఇద్దరు..

మాకు వ్యక్తిగతంగా ఎవ్వరి మీదా లేదు..

ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు..

షిర్డిసాయి కాకపోతే మరో కంపెనీని తెచ్చుకుంటారు..

నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు..

27సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల సంస్కరణలు వచ్చాయి..

మనకంటే ముందుగా హర్యానా లాంటి రాష్టాలు సంస్కరణలు వచ్చాయి..

కేంద్రము చాక్ కెట్ అశ చూపించి విద్యుత్ బోర్డులు రద్దు చేసి జనరేషన్,డిస్టిబ్యూషన్ పేరుతో విడదీసి కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ గా మార్చారు..

పాతిక సంవత్సరాల తర్వాత నష్టం తప్ప లాభము లేదు..

ప్రభుత్వ జవాబు దారీ తనము లేకుండా చేసారు..

ఈఅర్ సి పేరుతో రిటైర్డ్ జడ్జీని తెచ్చి పెట్టారు‌.. ఈ అర్ సి వల్ల ఎవ్వరికి న్యాయము..

ఈ అర్ సి అనేది డిస్టిబ్యూషన్ సంస్థల తప్పులకు వత్తాసు పలుకుతుంది..

గత రెండు సంవత్సరాలుగా అవినీతి ప్రేమకథ క్లైమాక్స్ నడుస్తుంది..

ఈ అర్ సి అనుమతి లేకుండా టెండర్లు పిలిచారు..

ఈ అర్ సి కి చైర్మన్ కూడా లేరు..

పర్మిషన్లు లేకుండా టెండర్లు ఓకే చేసి పాత డేట్ తో ఈ అర్ సి పర్మిషన్ కొసము ప్రయత్నము చేసారు..

తిరుపతి ప్రధాన కేంద్రం ఎస్ పిడిసిఎల్ కు 11లక్షల వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్ ఉన్నాయి.,_

ఇక్కడ అందువల్లనే ఎక్కువ ఆదాయము,,అవినీతి ఇక్కడే..

ఏడాదికి50వేల కోట్ల‌ అవినీతి జరిగింది..

అవినీతికి ఎస్పీడిసిఎల్ ఎక్స్ పర్ మెంట్ ల్యాబ్ గా మారింది..

ఓ మాపియా చేతిలో ఇప్పటికి ఎస్ పి డిసిఎల్ ఉంది..

 ప్రభుత్వం మారిన మాపియా చేతుల్లోనే ఉంది..

కాంపీటేషన్ లేకుండా నిబంధనలు మార్చి ఇద్దరికే టెండర్లు వచ్చే విదంగా నిబంధనలు మార్చారు..

తోషిభా,షిర్డిసాయి ఎలక్ట్రానిక్ మాత్రమే క్యాలిపికేషన్ ఇచ్చి అర్డర్లు ఇచ్చే విదంగా టెండర్ నిబంధనలు మార్చారు..

ఈ దరిద్రాన్ని మిగత రెండు డిస్టిబ్యూషన్ కు అంటించారు..

గత సిఎండి సంతోష్ రావు దే కీలక పాత్ర..

క్యాన్సర్ లాగా మాపియా అక్రమించింది..

ఓకే సంస్థకు 90శాతము పనులు ఇచ్చారు..

ఇన్స్ పెక్షన్ ఉండదు...

సప్లయి చేయకున్న బిల్లులు డ్రా చేసారు..

షిరిడి సాయి గోడౌన్ లో మీటర్లు పరికరాలు ఉంటాయి... 

బిల్లులు మాత్రము ఇస్తారు..

,11లక్షల మీటర్ల పరికరాల బిల్లు 1400కోట్లలో ఏన్నికల ముందు 1000కోట్లు డ్రా చేసారు.. 

ప్రభుత్యము మారిన తర్వాత మిగతా 200కోట్లు డ్రా చేసారు.

ఈ అన్యాయము ఇంకా ఎందుకు కొనసాగుతుంది...

ఇది ఓక ముఠా లాగా మారిపోయింది..

సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత జరుగుతుంది..

అర్ డి ఎస్ గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరపరా చేసే పనులను మూడు సంస్థలకు ఇచ్చారు..

  ఇవి కూడా షిరిడి స్థాయి,రాఘవ, ఎన్ సిసి సంస్థలకు అప్ప చెప్పారు..

 20వేల ట్రాన్స్ పార్మర్లు పంపిణీ చేసామన్నారు.. 

 రెండు సంవత్సరాలుగా బిగించలేదు... 

ప్రజలను నిసృహా పూరిత వాతావరణం నుంచి బయటకు తీసుకురావాలి.. 

2023లో విసృలంకగా మారిన మాపియా కు అడ్డుకట్ట వేయకపోతే మరింత దారుణంగా మారుతుంది..

 గత ప్రభుత్వం నిసిగ్గుగా 2023లో మొదలు పెట్టిన ఈ దోపిడిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది..

ఈ ప్రభుత్వానికి అపే శక్తి సామర్థ్యం లేవా??

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...