బెంగుళూరు: కర్నూలు లో జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంపై ఎట్టకేలకు యాజమాన్యం స్పందించింది. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయని ఆ సంస్థ
యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుమీద ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, తమ ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ కూడా ఉందని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ
సానుభూతి తెలిపింది.

Comments
Post a Comment