తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

Malapati
0

 అమరావతి.. :


- జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం.

- 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు



- శ్రీకాకుళం- చక్రధర్ బాబు 


- విజయనగరం - రవి సుభాష్.


- మన్యం - నారాయణ భరత్ గుప్తా


- విశాఖపట్నం - అజయ్ జైన్ 


- అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా - వాడ్రేవు వినయ్ చంద్


- తూర్పుగోదావరి - కన్నబాబు


- కాకినాడ - కృష్ణ తేజ


- కోనసీమ - విజయరామరాజు


- శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్


- పశ్చిమగోదావరి - ప్రసన్న వెంకటేష్


- ఏలూరు - కాంతి లాల్ దండే


- కృష్ణా జిల్లా - ఆమ్రపాలి


- ఎన్టీఆర్ జిల్లా - శశి భూషణ్ కుమార్ 


- గుంటూరు - ఆర్పీ సిసోడియా


- బాపట్ల - వేణు గోపాల్ రెడ్డి


- ప్రకాశం - కోన శశిధర్


- నెల్లూరు - యువరాజ్.


- తిరుపతి - అరుణ్ బాబు


- చిత్తూరు - గిరీషా


- పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!