అమెజాన్పై పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

Malapati
0

 

కర్నూల్ అక్టోబర్ 23


అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15+ ఆర్డర్ పెట్టగా.. ఐక్యూ ఫోన్ డెలవరీ అయ్యింది. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి ఐఫోన్ డెలవరీ చేయని పక్షంలో రూ.80 వేలు+ రూ.25వేలు చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!