ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Malapati
0

 



కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికిపైగా సజీవ దహనం కావడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!