అమరావతి :
(నవంబర్ 22)
ఏపీ రాష్ట్రంలో 9 అర్బన్ లోకల్ బాడీలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ ప్రత్యేక పాలన 2026 మే 5 వరకు లేదా స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇందులో రాజాం, రాజమండ్రి, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పొడిగించబడిన 9 అర్బన్ లోకల్ బాడీలు
1)రాజమండ్రి
2)రాజాం
3)భీమవరం
4)నరసరావుపేట
5)చీరాల
6)మార్కాపురం
7)కావలి
8)గుడివాడ
9)జగ్గయ్యపేట

Comments
Post a Comment