గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పునరుద్దరించాలి

Malapati
0
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బస్సు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న పాల్తూరు, వన్నూరు, ఆవలికి , గోవిందవాడ వంటి గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులు కి సమయానికి బస్సులు రావడం లేదు ఇలా ఉంటే విద్యార్థులు తరగతులకు ఆలస్యం అవుతున్నారు. ఇది వారి విద్యపై ప్రభావం చూపుతోంది దీనిపై మీరు వెంటనే స్పందించి సమయానికి బస్సులను నడపాలని అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉరవకొండ బాగ్ కన్వీనర్ నిఖిల్ తేజ , కార్యకర్తలు సురేష్, బాబు పాల్గొనడం జరిగింది
Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!