ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యంతో పాటు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక రైతు తమ తమ స్తోమత మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి పంటలు పండించినట్లయితే అధిక లాభాలతో పాటు ఆరోగ్యకరమైన పంటలు అందించిన వారు అవుతారని ఏపీ సీఎం అఫ్ ఆర్ వై ఎస్ ఎస్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు శనివారం ఉరవకొండ నియోజకవర్గం లోని లతావరం గ్రామంలో ఎనీ టైం మనీ ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయం ఫీల్డ్ పరిశీలన జరిగింది ఈ రైతుల నుద్దేశించి సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి రైతులకు ఆరోగ్యవంతమైన పంటలు అందించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయం పైన ప్రత్యేక శ్రద్ధ కేటాయించారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూర్ మండలాలలో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎం టి ధనుంజయ ఎస్ డి ఏ నాగరాజు ఐ సి ఆర్ పి లు తొలిచా నాయక్ ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ డక్యా నాయక్ షేక్షావలి కదిరప్ప రమేష్ ఎఫ్ఎమ్టి శిల్పా బాయ్ రాజా స...
Local to international