జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా నిస్వార్థ ఫౌండేషన్ నవతరం సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఉరవకొండ వారు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో వజ్రకరూరు మండలం కొనకొండ్ల మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకులం విద్యార్థులు ప్రతిరంగంలోనూ ప్రధమ బహుమతి సాధించారు 8వ తరగతి విద్యార్థి ఎస్.కె జంగి బంజారా పబ్లిక్ స్పీకింగ్ చేరవాణి వాడకం వల్ల కలిగే లాభనష్టాలపై జరిగిన పోటీలో ప్రధమ బహుమతి అందుకున్నారు తేజేశ్వర్ రెండవ బహుమతి అందుకున్నారు డ్రాయింగ్ లో కార్తీక్ ప్రథమ స్థానం ఎస్.కె నిఖిల్ పబ్లిక్ స్పీకింగ్లో ప్రధమ స్థానం ప్రథమ స్థానం డి సందీప్ కుమార్ స్టోరీ టెల్లింగ్ లో ప్రథమ స్థానం కార్తీక్ పాటలో ప్రథమ స్థానం గౌతమ్ నాయక్ పాటలో ప్రధమ స్థానం ప్రధమ స్థానం బహుమతులను అందుకున్నారు ఈ సందర్భంగా శనివారం గురుకులం ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి విద్యార్థులను అభినందించారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా ప్రతిభ కనపర్చాలని ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవ మనుగడ ఉనికి సాధించాలంటే అన్ని రంగాలలో ముందుండాలని కోరారు విద్యార్థులు ఆటల పోటీలలో గెలుపొందడానికి ప్రేరేపించిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభి...
Local to international