Skip to main content

Posts

వృద్ధుడిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టిన వ్యక్తి

  ఢిల్లీలోని సరితా విహార్‌లో వృద్ధుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో విచక్షారహితంగా దాడి చేశాడు. తన అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేశారనే అనుమానంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఓ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆ ఇద్దరిలో ఈ వృద్ధుడు ఒకడని భావించి దారుణంగా కొట్టాడు. అడ్డు చెప్పిన మహిళను కూడా బెదిరించాడు. నడిరోడ్డుపై ఈ ఘటన జరిగినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

హైదరాబాద్ లో .. ఏయే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడెప్పుడు

  1979 లో TCS  1982 లోCMC (ఇప్పుడు TCS లో మెర్జ్ అయింది ) 1986 లో అమెరికా హెడ్ ఆఫీస్ గ ఉన్న Intergraph   1987 లో "మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్"  పేరుతో టెక్ మహీంద్రా సోర్స్ -చల్లా శ్రీధర్ మరి IT నేనే తెచ్చాను అని  1995 లో సీఎం అయిన బాబు డప్పు ఏంటో మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌..  6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు.  దానిపేరు హైటెక్‌ సిటీ.  నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఐటీ స్పేస్‌ కట్టడానికి అప్పటి సీఎం  ఎన్‌.జనార్థన్‌రెడ్డి (21 మే 1992 )పునాది వేశారు.  చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు.  1995 లో చంద్రబాబు సీఎం అయ్యాక  రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు.  ఐటీ, అనుబంధ ఎగుమతులు: చంద్రబాబు దిగిపోయే నాటికి  2003–04లో -రూ.5,660 కోట్లు  వైఎస్సార్‌ హయాము  2008 -09 లో - రూ.32,509 కోట్లు  నిజానికి హైదరాబాద్  వేగంగా అభివృద్ధి చెందింది YS హయములోనే  అని 2015 లో JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు.

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు ...
 ప్రపంచంలోనే అత్యంత సురక్షిత సంస్థ – RTC.. హైదరాబాద్‌ - బెంగళూరు ప్రయాణం మేము 5 గంటల 30 నిమిషాల్లో చేస్తాం అంటారు! కానీ RTC బస్‌లో అయితే హైదరాబాద్‌ 6 గంటలు, బెంగళూరు / చెన్నైకి 11 గంటలు పడుతుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రైవేట్ బస్ ఎంచుకుంటారు. కారణం ఏమిటంటే.. 🔹 RTC బస్ వేగం 80 KM వరకు లాక్‌ అయి ఉంటుంది.. 🔹 సగటు వేగం 70–75 KM.. 🔹 ప్రైవేట్ బస్ వేగం 120 KM - దాదాపు డబుల్! RTC డ్రైవర్ కాసేపు యాక్సిలేటర్ తీస్తే వేగం 50 KMకి పడిపోతుంది, కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్ యాక్సిలేటర్ నుంచి కాలు ఎత్తడమే లేదు! అందుకే… RTC బస్ – సురక్షిత ప్రయాణం కోసం ప్రపంచంలోనే ఉత్తమ సంస్థ! గంట ఆలస్యం అయినా పరవాలేదు, జీవితం సురక్షితంగా ఉండాలి. వేగం కావాలి ప్రాణం పోవాలి అంటే ప్రైవేట్ వాహనం ఎంచుకోండి, కానీ “నిదానమే ప్రదానం” అంటే RTC మీకోసం ఉంది. నిధనమే ప్రధానం. ట్రెండు మారిందంటూ ఆర్టీసీ బస్సులు ఎద్దుల బండి తో పోలుస్తున్నారు. ఇలాంటివన్నీ జరిగిన ప్రజలు మారరు. ఇంటి నుంచి బయటికి వెళ్లే తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు లేని కాలం బతుకుతున్నాం జర అర్థం చేసుకోండి బ్రదర్🙏🙏🙏

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం  ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు వెండిని కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక రంగాల్లోనూ విస...

అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష

 అమెరికా       న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డ మెహుల్ గోస్వామి అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. 15 ఏళ్ళు జైలు శిక్ష~

వచ్చే నెల 5లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే పూర్తి చేయాలి

ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చ స్వంత స్థలము కలిగివుండి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. దీనిపై తహసీల్దార్లు వేగంగా స్పందించి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గృహ నిర్మాణ శాఖ పి.డిలు, ఈ.ఈలు డి.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ వెరిఫికేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– బి.ఎల్.సి. హౌసింగ్ కార్యక్రమం, ఎన్టీఆర్ హౌసింగ్ 2016 నుండి 2019 వరకు పెండింగ్ లో ఉన్న ఇళ్లను మొబైల్ యాప్ లో సర్వే చేయటం, 2021 నుంచి 2024 వరకు మంజూరై పూర్తైనవి, ఇంకా పనులు జరుగుతున్నవి.. అసలు ఇళ్లే నిర్మించుకోని వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాల గురించి చర్చించారు. ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో సర్వే జరుగుతున్న విషయంపై ప్రధానంగా చర్చించారు. ఇందులో తహసీల్దార్ల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతోందని కొందరు అధికారులు చెప్పారు. ఈ సమస్యను రెవెన్యూ అధ...